వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఉద్యోగాల ఎర చూపి మోసం
తిరుపతి: దుబాయ్లో ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి ఒక కంపెనీ చిత్తూరు జిల్లాలోని18 మందిని మోసం చేసింది. బాధితుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేసింది.
బాధితులందరూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నియోజకవర్గం చంద్రగిరికి చెందినవారే. చిత్తూరుకు చెందిన ల్యాబ్ ఇంపెక్ట్స్ అనే కంపెనీ బాధితుల నుంచి పది వేల నుంచి యాభై వేల రూపాయల వరకు వసూలు చేసింది. బాధితుల్లో ఎక్కువ మంది మహిళలే కావడం విశేషం.
Comments
Story first published: Saturday, April 5, 2003, 23:53 [IST]