వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉద్యోగాల ఎర చూపి మోసం

By Staff
|
Google Oneindia TeluguNews

తిరుపతి: దుబాయ్‌లో ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి ఒక కంపెనీ చిత్తూరు జిల్లాలోని18 మందిని మోసం చేసింది. బాధితుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేసింది.

బాధితులందరూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నియోజకవర్గం చంద్రగిరికి చెందినవారే. చిత్తూరుకు చెందిన ల్యాబ్‌ ఇంపెక్ట్స్‌ అనే కంపెనీ బాధితుల నుంచి పది వేల నుంచి యాభై వేల రూపాయల వరకు వసూలు చేసింది. బాధితుల్లో ఎక్కువ మంది మహిళలే కావడం విశేషం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X