వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రపతితో తెలుగు పిల్లలు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రాష్ట్రానికి చెందిన ఐదుగురు పిల్లలు రాష్ట్రపతిని కలుసుకున్నారు. పిల్లలను కలుసుకుని వారితో గడపడంతో భారత రాష్ట్రపతికి ఎంతో మక్కువ అనే విషయం తెలిసిందే.

దేశంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులను ఆయన తన నివాసంలో కలుసుకుని వారితో గడుపుతున్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఐదుగురు రాష్ట్రపతిని కలుసుకోవడానికి ఢిల్లీ వచ్చారు. వారు ఈ రోజంతా రాష్ట్రపతితో గడిపారు. ఈ పిల్లలతో రాష్ట్రపతి మొఘల్‌ గార్డెన్‌లో తిరిగారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X