వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌, పాక్‌ లు చర్చలు జరపాలి: చైనా

By Staff
|
Google Oneindia TeluguNews

బీజింగ్‌: ముందు జాగ్రత్త చర్యగా దాడికి దిగే అవకాశాలపై భారత్‌, పాకిస్థాన్‌ లు ఇటీవల వివాదస్పద వ్యాఖ్యలు చేయడంపై చైనా ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు దేశాలు ఉద్రిక్తతలు తగ్గే దిశగా ప్రయత్నాలు చేపట్టాలని పేర్కొంది. పాకిస్థాన్‌, భారత్‌ ల తమ మధ్య సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని సూచించింది.

వివాదాలు, భేదాభిప్రాయాలు శాంతిపూర్వకమైన చర్చలు ద్వారా పరిష్కరించుకోవాలనేది చైనా అభిమతం. యుద్దం ద్వారా కన్నా చర్చలే మేలు అనేది మా పాలసీ అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధఙ లై జువాన్‌ చూ తెలిపారు.

భారత్‌, పాక్‌ లు రెచ్చగొట్టేకొనే విధంగా ప్రకటనలు చేయడంపై చైనా ఆందోళన వ్యక్తం చేసింది. దక్షిణాసియా శాంతియుత వాతావరణం నెలకొనలంటే ఇలాంటి ఉద్రేకపూరితమైన ప్రకటనలను మానుకోవాలని సూచించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X