వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాలమూర్ జిల్లాలో కరువు దాడి
మహబూబ్నగర్: నిషిద్ధపీపుల్స్వార్ నక్సలైట్లు మహబూబ్నగర్ జిల్లాలో కరువు దాడికి పాల్పడ్డారు. శనివారం అర్థరాత్రి సాయుధ నక్సలైట్లు ఈ దాడికి దిగారు.
మహబూబ్నగర్ జిల్లా ఆమ్రాబాద్ మండలం ఇప్పలపల్లి గ్రామంలో నక్సలైట్లు నారాయణ రెడ్డి అనే రైతు ఇంటిపై దాడి చేసి ధాన్యం, బట్టలు, ఇతర సామ్రగి తీసికెళ్లారు. 65 బియ్యం బస్తాలను, ఇతర సామగ్రిని ట్రాక్టర్లో వేసుకుని వెళ్లారు. ఈ కరువు దాడి దాదాపు మూడు గంటల పాటు సాగింది.
Comments
Story first published: Sunday, April 13, 2003, 23:53 [IST]