వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాలమూర్‌ జిల్లాలో కరువు దాడి

By Staff
|
Google Oneindia TeluguNews

మహబూబ్‌నగర్‌: నిషిద్ధపీపుల్స్‌వార్‌ నక్సలైట్లు మహబూబ్‌నగర్‌ జిల్లాలో కరువు దాడికి పాల్పడ్డారు. శనివారం అర్థరాత్రి సాయుధ నక్సలైట్లు ఈ దాడికి దిగారు.

మహబూబ్‌నగర్‌ జిల్లా ఆమ్రాబాద్‌ మండలం ఇప్పలపల్లి గ్రామంలో నక్సలైట్లు నారాయణ రెడ్డి అనే రైతు ఇంటిపై దాడి చేసి ధాన్యం, బట్టలు, ఇతర సామ్రగి తీసికెళ్లారు. 65 బియ్యం బస్తాలను, ఇతర సామగ్రిని ట్రాక్టర్‌లో వేసుకుని వెళ్లారు. ఈ కరువు దాడి దాదాపు మూడు గంటల పాటు సాగింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X