వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మందుపాతరకు 7గురు పోలీసులు బలి
నవాడ: నక్సలైట్లు పేల్చిన మందుపాతరకు బీహార్లో ఏడుగురు పోలీసులు బలయ్యారు. నిషిద్ధ మావోయిస్టు కమ్యూనిస్టుసెంటర్ (ఎంసిసి) నక్సలైట్లు మంగళవారం నవాడా జిల్లాలో ఈ దశ్చర్యకు పూనుకున్నారు.ఈ సంఘటనలో ఇద్దరు గాయపడ్డారు.
Comments
Story first published: Tuesday, April 15, 2003, 23:53 [IST]