ప్రవీణ్ తొగాడియా రిమాండ్ పొడగింపు
జైపూర్: విశ్వహిందూ పరిషత్ నేత ప్రవీణ్ తొగాడియాకు ఆజ్మీర్ కోర్టు బెయిల్ నిరాకరించింది. ఈ నెల 30వ తేదీ వరకు ఆయనను జ్యూడిషయల్ కస్టడీలోనే ఉంచాలని బుధవారం కోర్టు పోలీసులనుఆదేశించింది. ఆజ్మీర్ లో పోలీసులు విధించిన నిషేధాజ్ఞలను ఉల్లఘించి త్రిశూలం ఆయుధాలతో ప్రదర్శనను నిర్వహించినందుకు ఆయననుఅరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
బెయిల్ కోరకు తొగాడియా పెట్టుకొన్న పిటిషన్ ను జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఇందూ పరీఖ్ కొట్టిపారేశారు. ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్రపన్నారన్న అభియోగాన్ని కూడా తొగాడియా ఎదుర్కొంటున్నారు. 121ఎ నిబంధన కింద ఆయనపై పోలీసులు కేసును నమోదు చేశారు.
గెహ్లాట్
శభాస్
తొగాడియాను
అరెస్ట్
అయ్యేలా
చేసిన
రాజస్థాన్
ముఖ్యమంత్రిఅశోక్
గెహ్లట్
ను
ఏఐసిసి
అధ్యక్షురాలు
సోనియాగాంధీ
ప్రసంశించారు.
మతతత్వ
శక్తులను
అడ్డుకోవడంలో
కాంగ్రెస్
ముఖ్యమంత్రులు
ఇదే
స్ఫూర్తిని
కనబర్చాలని
ఆమె
అన్నారు.
బుధవారం
ఏఐసిసి
ప్రతినిధిఅంబికా
సోని
మాట్లాడుతూ..అశోక్
ను
ఇప్పట్లో
మార్చే
ప్రసక్తి
లేదని,
ఎన్నికల
అయ్యేంతవరకు
ముఖ్యమంత్రిగా
ఆయన
కొనసాగాలని
సోనియా
నిర్ణయించినట్లు
తెలిపారు.