వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
హైదరాబాద్: హైదరాబాద్లోనిమియాపూర్లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. శనివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది.
ప్రయాణికులతో వెళ్తున్న జీపును లారీ ఢికొట్టడంతో జీపులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో వ్యక్తి ఆస్రత్రికి తరలిస్తుండగా మరణించినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఒక ఆటో పాక్షికంగాదెబ్బ తిన్నది.
Comments
Story first published: Saturday, April 19, 2003, 23:53 [IST]