వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోనిమియాపూర్‌లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. శనివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది.

ప్రయాణికులతో వెళ్తున్న జీపును లారీ ఢికొట్టడంతో జీపులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో వ్యక్తి ఆస్రత్రికి తరలిస్తుండగా మరణించినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఒక ఆటో పాక్షికంగాదెబ్బ తిన్నది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X