వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చొరబాట్లు ఆపితేనే చర్చలు: వాజ్‌పేయి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: చొరబాట్లకు అడ్డుకట్ట వేసి, ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినప్పుడే పాకిస్థాన్‌తో చర్చలకు తలుపులు తెరుచుకుంటాయని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి స్పష్టం చేశారు. ఇటీవల తన కాశ్మీర్‌ పర్యటన నేపథ్యంలో కొత్త శాంతి ప్రయత్నాలపై ఆయన బుధవారం లోక్‌సభలో ఒక ప్రకటన చేశారు.

భారత, పాకిస్థాన్‌ల మధ్య నూతన ప్రారంభానికివీలుంటుందనే ఆశాభావాన్ని తాను వ్యక్తం చేశానని ఆయన చెప్పారు. తాముస్నేహహస్తం చాస్తున్నామని తాను చెప్పానని, దీనికి పాకిస్థాన్‌ ప్రతిస్పందన ఏమిటో చూడాల్సి వున్నదని ఆయన అన్నారు. చర్చలే జరిగితే జమ్మూ కాశ్మీర్‌ సమస్యపైనే కాకుండా అన్నిఅంశాలపై జరుగుతాయని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X