వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పరగోడును ప్రభుత్వమే ఆపాలి: వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

కరీంనగర్‌: కర్ణాటక ప్రభుత్వం తలపెట్టినపరగోడు ప్రాజెక్టును ఆపాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ(సిఎల్‌పి) నేత డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి అన్నారు. తన పాదయాత్రలో భాగంగా ఆయన గురువారం కరీంనగర్‌ జిల్లాలో పర్యటించారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మూడేళ్లలో ఎగువ మానేరు డ్యామ్‌కు గోదావరి జిల్లాలనుఅందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కరీంనగర్‌ జిల్లాలో రాజశేఖర్‌ రెడ్డికి మహిళలు ఖాళీ బిందెలతోస్వాగతం చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X