వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పరగోడును ప్రభుత్వమే ఆపాలి: వైయస్
కరీంనగర్: కర్ణాటక ప్రభుత్వం తలపెట్టినపరగోడు ప్రాజెక్టును ఆపాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సిఎల్పి) నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. తన పాదయాత్రలో భాగంగా ఆయన గురువారం కరీంనగర్ జిల్లాలో పర్యటించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మూడేళ్లలో ఎగువ మానేరు డ్యామ్కు గోదావరి జిల్లాలనుఅందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కరీంనగర్ జిల్లాలో రాజశేఖర్ రెడ్డికి మహిళలు ఖాళీ బిందెలతోస్వాగతం చెప్పారు.
Comments
Story first published: Thursday, April 24, 2003, 23:53 [IST]