వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇద్దరు జవాన్లతో పాటు నలుగురు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్‌:మిలిటెంట్లు బారాముల్లా జిల్లాలోని బందిపురా వద్ద గల బిఎస్‌ఎఫ్‌సెక్టార్‌ కేంద్ర కార్యాలయంపై శుక్రవారం ఉదయం దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు పారామిలటరీ భద్రతా బలగానికి చెందినసైనికులతో పాటు నలుగురు మరణించారు.

భద్రతా బలగాలు ఇద్దరుమిలిటెంట్లను హతమార్చాయి. ఒక మిలిటెంట్‌ పారిపోయాడు. చాలా కాలంగా జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా బలగాలపైమిలిటెంట్ల దాడులు జరగడం లేదు. మరో సంఘటనలోమిలిటెంట్లు పుల్వామా జిల్లాలోని ద్రంగ్బాల్‌ పంపోర్‌ గ్రామంలో శుక్రవారంనాడుపీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ కార్యకర్తను ఒకర్ని హత్య చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X