వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాటన్ జయంతికి సన్నాహాలు
రాజమండ్రిః కోస్తా దేవరకాటన్ దొర ద్విశత జయంత్యుత్సవాలు మే 15నుంచి ధవళేశ్వరంలో జరుగనున్నాయి.గోదావరిపై ఆనకట్ట నిర్మాణానికి సర్ ఆర్ధర్ కాటన్చొరవ తీసుకోక పోయి ఉంటే ఈ ప్రాంతం ఇప్పటికీమెట్టగా మిగిలిపోయి ఉండేది. కాటన్ జయంతిఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని జిల్లా పాలనయంత్రాంగం యోచిస్తున్నప్పటికీ దీనికి వ్యాపారులనుంచి ప్రజల నుంచి పెద్దగా స్పందన రావడంలేదు. ఉత్సవాల ప్రారంభానికి ఇంకా పక్షం రోజులుసమయం ఉంది కాబట్టి అధికారులు ఓపికగా జనాన్ని సమీకరించడానికిసమాయత్తమవుతున్నారు.
Comments
Story first published: Monday, April 28, 2003, 23:53 [IST]