వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్టేషనరీ కుంభకోణంపై విచారణ

By Staff
|
Google Oneindia TeluguNews

కర్నూలుః జిల్లా వైద్యఆరోగ్యశాఖలోను, ఫెడ్కాన్‌ లోని జరిగిన స్టేషనరీ కుంభకోణంపైవిచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఐఎఎస్‌ అధికారినినియమించింది. జిల్లాను కుదిపివేస్తున్న ఈ కేసును జిల్లాడిపిఎపి ప్రాజెక్టు డైరెక్టర్‌ దానకిషోర్‌చేపట్టారు. ఆయన ఇప్పటికే జిల్లా వైద్యశాఖాధికారిని విచారించి కేసు పూర్వాపరాలను తెలుసుకున్నారు. మందులకొనుగోళ్ళలో లక్షలాది రూపాయలు చేతులుమారాయన్న ఆరోపణలు ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X