వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
స్టేషనరీ కుంభకోణంపై విచారణ
కర్నూలుః జిల్లా వైద్యఆరోగ్యశాఖలోను, ఫెడ్కాన్ లోని జరిగిన స్టేషనరీ కుంభకోణంపైవిచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఐఎఎస్ అధికారినినియమించింది. జిల్లాను కుదిపివేస్తున్న ఈ కేసును జిల్లాడిపిఎపి ప్రాజెక్టు డైరెక్టర్ దానకిషోర్చేపట్టారు. ఆయన ఇప్పటికే జిల్లా వైద్యశాఖాధికారిని విచారించి కేసు పూర్వాపరాలను తెలుసుకున్నారు. మందులకొనుగోళ్ళలో లక్షలాది రూపాయలు చేతులుమారాయన్న ఆరోపణలు ఉన్నాయి.
Comments
Story first published: Monday, April 28, 2003, 23:53 [IST]