వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కరువు దాడికి నక్సల్స్ విఫలయత్నం
మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్ మండలం కొనచింతలపల్లి గ్రామంలో నిషిద్ధపీపుల్స్వార్ నక్సలైట్లు కరువుదాడికి విఫలయత్నం చేశారు. ఈ సంఘటన సోమవారం అర్థరాత్రి చోటు చేసుకుంది.
సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత పన్నెండున్నర గంటల ప్రాంతంలో వనచింతలపల్లి గ్రామంలో నక్సలైట్లు కరువు దాడి చేయడానికి ప్రయత్నించారు.వీరిని పోలీసులు అడ్డుకనే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో నక్సలైట్లకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. తెల్లవారుజామున మూడు గంటల వరకు ఈ ఎదురుకాల్పులు కొనసాగాయి. ఈ ఎదురు కాల్పుల్లో జీపు డ్రైవర్ గాయపడ్డాడు. గాయపడిన జీపు డ్రైవర్ను ఆస్పత్రతిలో చేర్చారు.
Comments
Story first published: Tuesday, April 29, 2003, 23:53 [IST]