వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరువు దాడికి నక్సల్స్‌ విఫలయత్నం

By Staff
|
Google Oneindia TeluguNews

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం కొనచింతలపల్లి గ్రామంలో నిషిద్ధపీపుల్స్‌వార్‌ నక్సలైట్లు కరువుదాడికి విఫలయత్నం చేశారు. ఈ సంఘటన సోమవారం అర్థరాత్రి చోటు చేసుకుంది.

సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత పన్నెండున్నర గంటల ప్రాంతంలో వనచింతలపల్లి గ్రామంలో నక్సలైట్లు కరువు దాడి చేయడానికి ప్రయత్నించారు.వీరిని పోలీసులు అడ్డుకనే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో నక్సలైట్లకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. తెల్లవారుజామున మూడు గంటల వరకు ఈ ఎదురుకాల్పులు కొనసాగాయి. ఈ ఎదురు కాల్పుల్లో జీపు డ్రైవర్‌ గాయపడ్డాడు. గాయపడిన జీపు డ్రైవర్‌ను ఆస్పత్రతిలో చేర్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X