వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనంత కలెక్టర్‌ కార్యాలయం ముట్టడి

By Staff
|
Google Oneindia TeluguNews

అనంతపురం: వేరుశనగ రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ అనంతపురం జిల్లా కాంగ్రెస్‌ కార్యకర్తలు శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంత ఆక్రందనపేరున నిర్వహించిన పాదయాత్రలు శుక్రవారం శుక్రవారం అనంతపురంలో జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకున్నాయి.

ఈ ముట్టడి కార్యక్రమం ముందే తెలియడంతో కలెక్టర్‌ కార్యాలయం సిబ్బంది తాళాలు వేసి విధులకుగైర్హాజరయ్యారు. ఈ సంఘటన ప్రభుత్వ అసమర్థతకు అద్దం పడుతోందని కాంగ్రెస్‌ నాయకులువిమర్శించారు. కాంగ్రెస్‌ కార్యక్రమానికి సిపిఐ మద్దతు ప్రకటించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X