వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఇసుక లారీ బోల్తా: ఐదుగురు మృతి
హైదరాబాద్: నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఎ.పి. లింగోటం వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. మరణించినవారందరూ కూలీలే.
హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై ఇసుక లారీ బోల్తా పడడంతో ఈ ప్రమాదం సంభంవించింది. మృతులు ఖమ్మం జిల్లా గోపినిపల్లెకు చెందినవారు. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ గాయపడ్డాడు. కృష్ణా జిల్లా కీసర నుంచి హైదరాబాద్కు ఈ లారీ ఇసుక లోడ్తో వస్తోంది.
Story first published: Thursday, May 8, 2003, 23:53 [IST]