వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇసుక లారీ బోల్తా: ఐదుగురు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం ఎ.పి. లింగోటం వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. మరణించినవారందరూ కూలీలే.

హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపై ఇసుక లారీ బోల్తా పడడంతో ఈ ప్రమాదం సంభంవించింది. మృతులు ఖమ్మం జిల్లా గోపినిపల్లెకు చెందినవారు. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌ గాయపడ్డాడు. కృష్ణా జిల్లా కీసర నుంచి హైదరాబాద్‌కు ఈ లారీ ఇసుక లోడ్‌తో వస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X