వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
టెలిఫోన్ సాక్ష్యమూ పనికొస్తుంది:సుప్రీం
న్యూఢిల్లీ: పార్లమెంట్ పై దాడి కేసులో గతంలో ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వును సుప్రీంకోర్టు కొట్టివేసింది. పోటా కేసులో టెలిఫోన్ సాక్ష్యం పనికిరాదని హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం శుక్రవారం తప్పుబట్టింది.
టెలిఫోన్ సంభాషణలను అటకాయించి పోలీసులు సేకరించిన సాక్ష్యాలు పోటా కింద ఆరోపణలను నమోదుచేయడం చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పు సమంజసం కాదని పేర్కొంది. టెలిఫోన్ సాక్ష్యం కూడా ఆయా సందర్భాలను బట్టి ఆమోదయోగ్యంగానే పరిగణించాలని జస్టిస్ ఎస్.ఎన్.వారివాయ, జస్టిస్ బ్రిజేష్ కుమార్ లతో కూడిన బెంచ్ తెలిపింది. దీనిపై మరింత చర్చకు అవకాశం ఇస్తూ తీర్పును శనివారానికి వాయిదావేసింది.
Comments
Story first published: Friday, May 9, 2003, 23:53 [IST]