వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆత్మబలిదానానికి సిద్ధం: వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

ఖమ్మం: ప్రజాసమస్యలపై తాము పాదయాత్రలకే పరిమితం కాదని, ఆత్మబలిదానానికి కూడా సిద్ధమేనని కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ (సిఎల్‌పి) నేత డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం తన పాదయాత్ర సందర్భంగా ఈ మాటలన్నారు.

ఆయన శుక్రవారంనాడు ఖమ్మం జిల్లాలోని తనికెళ్ల, తదితర గ్రామాల్లో పర్యటించారు. ఆయన పాదయాత్ర మూడో నెలలోకి ప్రవేశించింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలను పరిష్కారిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజలు పెద్దయెత్తున ఆయనకు తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఆయన వెంట పార్టీ నాయకులు, శాసనసభ్యులు, కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X