వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుంటూరు తమ్ముళ్ళపై కఠిన చర్యలు?

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఇటీవల గుంటూరుతెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వీరంగం సృష్టించిన ఆ పార్టీకార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలనిఅధిష్టానం అభిప్రాయపడింది. గురువారంహైదరాబాద్‌ లోని ఎన్టీఆర్‌ పార్టీ కార్యాలయంలో హోంమంత్రిటి.దేవేందర్‌ గౌడ్‌ నేతృత్వంలోని కమిటీగుంటూరు తమ్ముళ్ళ వీరంగం వీడియోదృశ్యాలను తిలకించారు.

మాకినేని పెదరత్తయ్యఅనుచరులు ప్రవర్తనపై పార్టీ ఆందోళన వ్యక్తంచేసింది. ఇలాంటి చర్యలను సహించేదిలేదని, వీరిపై కఠిన చర్యలు తీసుకుంటామనిదేవేందర్‌ గౌడ్‌ విలేకరులతో అన్నారు. పెద్దరత్తయ్యఅనుచరులు అన్యాయం జరిగిందని, అది అని, ఇది అనిఅన్నప్పటికీ, ఏదైనా పార్టీకి నివేదించాలి తప్ప,విధ్వంసక చర్యలకు పాల్పడడం తప్పని ఆయన అభిప్రాయపడ్డారు. తమఅభిప్రాయాలను పార్టీ అధ్యక్షుడికి తెలియచేసి,తదుపరి చర్యను ప్రకటిస్తామన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X