వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పథకాలు దేశం భోజ్యం: వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

ఏలూరు: ప్రభుత్వ పథకాలతో అధికార పార్టీ కార్యకర్తలే లాభపడుతున్నారని కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ(సిఎల్‌పి) నేత డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డివిమర్శించారు. ఆయన పాదయాత్ర శుక్రవారం నాడు కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో సాగింది.

జన్మభూమి కింద 2,260 కోట్ల రూపాయల పనులు చేపడితే పది శాతం పనులు కూడా జరగలేదని ఆయన అన్నారు. పనికి ఆహారం పథకం కూడా సరిగా అమలు కాలేదని ఆయన అన్నారు. గోదావరి నదిపై తలపెట్టిన పోలవరం ప్రాజెక్టును తాను అలవోకగా ప్రస్తావించలేదని, ఈ డిమాండును తాము మొదటి నుంచి పట్టించుకుంటున్నామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X