వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండు ప్రమాదాలు- 9మంది మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో గురువారం జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో తొమ్మండుగురు మరణించారు.

ఖమ్మం జిల్లా మణుగూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. బస్సు కూరగాయాల వ్యాపారులను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. అనంతపురం సమీపంలోని ఏడవ నెంబర్‌ జాతీయ రహదారిపై జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. లారీ డిసిఎం వ్యాన్‌ను ఢీకొనడంతో ఇద్దరు మరణించారు. అదే మార్గంలో వస్తున్న లారీ ప్రమాదానికిగురైన లారీని ఢీకొనడంతో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X