వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

12 మంది ఉగ్రవాదుల హతం

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్‌: జమ్మూ కాశ్మీర్‌లోనికుప్వారా జిల్లాలో 12 మంది ఉగ్రవాదులు బలయ్యారు. భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య గురువారం ఉదయం ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో 12 మంది ఉగ్రవాదులు మరణించారు. నౌగామ్‌సెక్టార్‌లో ఉగ్రవాదులు ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X