వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాయింట్ మన్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం
అనంతపురం: పాయింట్మన్ నిర్లక్ష్యం వల్లనే తిరుపతి ప్యాసెంజర్ రైలు ప్రమాదం జరిగి వుంటుందని అనుమానిస్తున్నారు. అనంతపురం జిల్లాలో ఆదివారంనాడు తిరుపతి ప్యాసెంజర్ రైలు బోగీలు పట్టాలు తప్పడంతో ముగ్గురు మరణించారు.
పాయింట్మన్ పరారీలో ఉన్నాడు. పాయింట్ మన్ మద్యంసేవించి వున్నాడా, లేదా అనే విషయాన్ని తేల్చాల్సి వున్నదనిరైల్వే అధికారులంటున్నారు. నివేదిక అందితే గానీ ఏవిషయమూ కచ్చితంగా చెప్పలేమని వారంటున్నారు. ప్రమాదంపై సమగ్రవిచారణకు ఆదేశించారు.
Comments
Story first published: Sunday, May 25, 2003, 23:53 [IST]