వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాశ్మీర్లో 15 మంది మిలిటెంట్లు హతం
శ్రీనగర్: దక్షిణ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో గురువారం భద్రతా బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో 15 మందిమిలిటెంట్లు హతమయ్యారు.
అనంతనాగ్ జిల్లాలోని లచ్చిపొరా గ్రామంలోమిలిటెంట్లు ఉన్నారనే సమాచారం అందుకున్న భద్రతా బలగాలు అక్కడి చేరుకున్నాయి. దీంతో ఇరు పక్షాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
గురువారం ఉదయం ప్రారంభమైన ఈ ఎన్కౌంటర్లో విదేశీమిలిటెంట్లు 15 మంది మరణించి వుంటారు. ఎన్కౌంటర్ గురువారం సాయంత్రం వరకు కూడా కొనసాగుతూనే ఉన్నది. మృతుల సంఖ్య ఇంకాపెరగవచ్చునని భావిస్తున్నారు.
Comments
Story first published: Thursday, May 29, 2003, 23:53 [IST]