వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మిగ్-21 కూలి పైలట్ మృతి
జైపూర్: భారత వైమానిక దళానికి చెందినమిగ్- 21 ఎయిర్క్రాఫ్ట్ బుధవారం ఉదయం రాజస్థాన్లోకూలిపోయింది. ఎయిర్క్రాఫ్ట్ పైలట్ ఈ దుర్ఘటనలో మరణించాడు.
ఉత్తర్లాయ్ ఎయిర్బేస్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఇది కూలిపోయింది. ఎయిర్బేస్ నుంచి బయలుదేరి కొద్దిసేపటికే ఎయిర్క్రాఫ్ట్లో మంటలు లేచాయని, దీంతో ఫ్లయిట్ లెఫ్టినెంట్ ఎ.ఎస్. జమ్వాల్ మృతి చెందారని, ఎయిర్క్రాఫ్ట్ బర్మేర్ జిల్లాలోని పొలాల్లో కూలిపోయిందని వైమానిక దళం వర్గాలు చెప్పాయి.
Comments
Story first published: Wednesday, June 4, 2003, 23:53 [IST]