వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆంధ్రలో వేడిగాలుల మృతులు 1,235
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో వేడిగాలుల తాకిడికి మృత్యువాత పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకూపెరుగుతోంది. గురవారంనాటికి ఈ సంఖ్య 1,235కు చేరుకుంది. రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడంతో పాటు వేడిగాలులువీస్తున్నాయి.
s |
గత మూడు వారాలుగా దక్షిణ కోస్తా, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో వేడిగాలులువీస్తున్నాయి. విజయవాడలో గురువారంనాడు 46 డిగ్రీలసెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. తిరుపతిలో 44 డిగ్రీలసెల్సియస్, హైదరాబాద్లో 42.3 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. గురువారం నాడు రాష్ట్రంలో మరో 26 మంది మరణించారు.
Comments
Story first published: Tuesday, June 17, 2003, 23:53 [IST]