వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రలో వేడిగాలుల మృతులు 1,235

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో వేడిగాలుల తాకిడికి మృత్యువాత పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకూపెరుగుతోంది. గురవారంనాటికి ఈ సంఖ్య 1,235కు చేరుకుంది. రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడంతో పాటు వేడిగాలులువీస్తున్నాయి.

s

గత మూడు వారాలుగా దక్షిణ కోస్తా, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో వేడిగాలులువీస్తున్నాయి. విజయవాడలో గురువారంనాడు 46 డిగ్రీలసెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. తిరుపతిలో 44 డిగ్రీలసెల్సియస్‌, హైదరాబాద్‌లో 42.3 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. గురువారం నాడు రాష్ట్రంలో మరో 26 మంది మరణించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X