వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఎఎస్‌ అకాడమీలో ముగ్గురి హత్య

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉత్తరాంచల్‌లోని ముస్సోరీలో గల లాల్‌ బాహదూర్‌ శాస్త్రి ఐఎఎస్‌ అకాడమీలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన దాడిలో ముగ్గురు మరణించారు. మరణించివారిని కర్తార్‌సింగ్‌, ఆయన కుమారుడు విక్కీ, ఆయన కోడులు ఆల్కాలుగా గుర్తించారు.

దాడి చేసినవారిలో ఒకరిని పోలీసులుఅరెస్టు చేయగలిగారు. ఈ దాడికి ఉపయోగించిన మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడి శుక్రవారం ఉదయం గం.6.15 నిమిషాల ప్రాంతంలోసర్వెంట్స్‌ క్వార్టర్‌లో జరిగింది. ఈ దాడి వెనక ఆల్కా తలిదండ్రులు ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.విక్కీతో వివహాన్ని అగ్రకులానికి చెందిన తన తన తండ్రి అంగీకరించకపోవడంతో ఆల్కా కోర్టులోవివాహం చేసుకుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X