వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఐఎఎస్ అకాడమీలో ముగ్గురి హత్య
న్యూఢిల్లీ: ఉత్తరాంచల్లోని ముస్సోరీలో గల లాల్ బాహదూర్ శాస్త్రి ఐఎఎస్ అకాడమీలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన దాడిలో ముగ్గురు మరణించారు. మరణించివారిని కర్తార్సింగ్, ఆయన కుమారుడు విక్కీ, ఆయన కోడులు ఆల్కాలుగా గుర్తించారు.
దాడి చేసినవారిలో ఒకరిని పోలీసులుఅరెస్టు చేయగలిగారు. ఈ దాడికి ఉపయోగించిన మోటార్సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడి శుక్రవారం ఉదయం గం.6.15 నిమిషాల ప్రాంతంలోసర్వెంట్స్ క్వార్టర్లో జరిగింది. ఈ దాడి వెనక ఆల్కా తలిదండ్రులు ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.విక్కీతో వివహాన్ని అగ్రకులానికి చెందిన తన తన తండ్రి అంగీకరించకపోవడంతో ఆల్కా కోర్టులోవివాహం చేసుకుంది.
Comments
Story first published: Tuesday, June 17, 2003, 23:53 [IST]