వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీనగర్‌లో ముగ్గురు జవాన్ల బలి

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్‌: ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు కేంద్ర రిజర్వ్‌ పోలీసు బలగానికి(సిఆర్‌పిఎఫ్‌) చెందిన అధికారులు మరణించారు.

ఈ సంఘటన ఆదివారం రాత్రి శ్రీనగర్‌లోని బక్షీ స్టేడియం వద్ద జరిగింది.మృతులందరూ స్టేడియంలో ఉన్న సిఆర్‌పిఎఫ్‌ 114వ బెటాలియన్‌కు చెందినవారు. అయితే ఈ కాల్పులకు దారి తీసిన పరిస్థితులేమిటనేది తెలియరాలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X