వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
శ్రీనగర్లో ముగ్గురు జవాన్ల బలి
శ్రీనగర్: ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు కేంద్ర రిజర్వ్ పోలీసు బలగానికి(సిఆర్పిఎఫ్) చెందిన అధికారులు మరణించారు.
ఈ సంఘటన ఆదివారం రాత్రి శ్రీనగర్లోని బక్షీ స్టేడియం వద్ద జరిగింది.మృతులందరూ స్టేడియంలో ఉన్న సిఆర్పిఎఫ్ 114వ బెటాలియన్కు చెందినవారు. అయితే ఈ కాల్పులకు దారి తీసిన పరిస్థితులేమిటనేది తెలియరాలేదు.
Comments
Story first published: Monday, June 9, 2003, 23:53 [IST]