వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రైవేట్‌కు సచివాలయ భవనాల నిర్వహణ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: సచివాలయ భవనాల నిర్వహణ బాధ్యతను ప్రైవేటీకరించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ప్రభుత్వంపై భారం అధికం కావడంతో ఈ భవనాల నిర్వహణను ప్రైవేట్‌పరం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

సచివాలయం డి బ్లాక్‌ నూతన భవనాన్ని ఆయన బుధవారం పరిశీలించారు. సచివాలయంలోని 18 శాఖలను ఈ బ్లాక్‌లోకి తరలిస్తారు. సచివాలయంలో వాహనాల పార్కింగ్‌కు తగిన స్థలం లేనందున ట్యాంక్‌బండ్‌ వద్ద గల లుంబినీ పార్క్‌ వద్ద భూగర్భ పార్కింగ్‌ సౌకర్యాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ప్రభుత్వ కార్యాలయాలుఒకే చోట ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X