వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ మండలాధ్యక్షుడిని చంపిన వార్‌

By Staff
|
Google Oneindia TeluguNews

కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లాశ్రీరాంపూర్‌ మాజీ మండలాధ్యక్షుడిని శనివారం పీపుల్స్‌వార్‌ గ్రూప్‌ కు చెందిన నక్సల్స్‌ కాల్చిచంపారు.పెగడపల్లిలోని స్వగృహంలో ఉన్న పాతి చంద్రారెడ్డి (35) ఇంట్లోకిసాయుధ నక్సలైట్లు జొరబడి, ఆయననుబయటికి పిలిపించారు.

అనంతరం ఆయనపై తుపాకీతో కాల్పులు జరిపిచంపివేశారు. ఆయనను నక్సల్స్‌కాల్చిచంపివేయడానికి గల కారణాలు ఇంకాతెలియరాలేదని పోలీసువర్గాలు తెలిపాయి. శనివారంఉదయం ఏడు గంటల ప్రాంతంలో జరిగింది ఈఘటన.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X