వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మాజీ మండలాధ్యక్షుడిని చంపిన వార్
కరీంనగర్: కరీంనగర్ జిల్లాశ్రీరాంపూర్ మాజీ మండలాధ్యక్షుడిని శనివారం పీపుల్స్వార్ గ్రూప్ కు చెందిన నక్సల్స్ కాల్చిచంపారు.పెగడపల్లిలోని స్వగృహంలో ఉన్న పాతి చంద్రారెడ్డి (35) ఇంట్లోకిసాయుధ నక్సలైట్లు జొరబడి, ఆయననుబయటికి పిలిపించారు.
అనంతరం ఆయనపై తుపాకీతో కాల్పులు జరిపిచంపివేశారు. ఆయనను నక్సల్స్కాల్చిచంపివేయడానికి గల కారణాలు ఇంకాతెలియరాలేదని పోలీసువర్గాలు తెలిపాయి. శనివారంఉదయం ఏడు గంటల ప్రాంతంలో జరిగింది ఈఘటన.
Comments
Story first published: Saturday, June 14, 2003, 23:53 [IST]