వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాయంపై పక్షపాత

By Staff
|
Google Oneindia TeluguNews

జబల్పూర్‌: కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల పట్ల కరువు సహాయ చర్యలవిషయంలో పక్షపాత ధోరణితో వ్యవహరించడం లేదని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి స్పష్టం చేశారు. అవసరమైనవిఅందిస్తున్నామని, ఆ రాష్ట్రాల పట్ల పక్షపాతంతో వ్యవహరించే ప్రశ్నేలేదని ఆయన అన్నారు.

కరవు సహాయ చర్యల విషయంలో కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల పట్ల కేంద్రం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వంవిమర్శించింది. ఈ విమర్శపై విలేకరులు వేసిన ప్రశ్నకు ఆయన ప్రతిస్పందించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి ఎవరు నాయకత్వం వహిస్తారనే ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X