వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వింత దోమ కాటుకు ముగ్గురు బలి

By Staff
|
Google Oneindia TeluguNews

కర్నూలుః కర్నూలు జిల్లాలోవిషకీటకం కుట్టడంతో ఒక్క రోజులో ముగ్గురుమరణించారు. పాముల పాడు మండలం వాడాలగ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది. అంతు చిక్కని ఈవిషకీటకం కుట్టిన కొన్ని గంటల వ్యవధిలోనే గ్రామస్తులుమరణించారు.

మొదట పాము కాటుగా గ్రామస్తులుఅనుమానించినప్పటికీ, ఇది దోమను పోలిన కీటకమని బాధితులు గుర్తించారు. ఈ విషకీటకం కాటు వల్ల అస్వస్ధత పాలైన 20 మందిని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X