వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వింత దోమ కాటుకు ముగ్గురు బలి
కర్నూలుః కర్నూలు జిల్లాలోవిషకీటకం కుట్టడంతో ఒక్క రోజులో ముగ్గురుమరణించారు. పాముల పాడు మండలం వాడాలగ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది. అంతు చిక్కని ఈవిషకీటకం కుట్టిన కొన్ని గంటల వ్యవధిలోనే గ్రామస్తులుమరణించారు.
మొదట పాము కాటుగా గ్రామస్తులుఅనుమానించినప్పటికీ, ఇది దోమను పోలిన కీటకమని బాధితులు గుర్తించారు. ఈ విషకీటకం కాటు వల్ల అస్వస్ధత పాలైన 20 మందిని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.
Comments
Story first published: Friday, June 20, 2003, 23:53 [IST]