వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రమాదంపై భద్రతా కమీషనర్‌ విచారణ

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కొంకణ్‌ రైల్వేసెక్టార్‌లో జరిగిన రైలు ప్రమాదంపై రైల్వే మంత్రి నితీష్‌కుమార్‌విచారణకు ఆదేశించారు. కార్వార్‌- ముంబాయి హాలిడేఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పడంతో 17 మరణించినవిషయం తెలిసిందే.

నితీష్‌కుమార్‌ ప్రమాదస్థలికి హుటాహుటిన బయలుదేరి వెళ్లారు.రైల్వే భద్రతా కమీషనర్‌ ఈ ప్రమాదంపై విచారణ జరుపుతారు. నితీష్‌కుమార్‌తో పాటురైల్వే బోర్డు చైర్మన్‌, ఇతర సభ్యులు ప్రమాదస్థలికి చేరుకున్నారు. మరణించిన 17 మందిలో ముగ్గురు పిల్లలు, నలుగురు మహిళలు ఉన్నారు. కొండచరియవిరిగి పడడం వల్ల ఈ ప్రమాదం సంభవించిందని భావిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X