వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రమాదంపై భద్రతా కమీషనర్ విచారణ
న్యూఢిల్లీ: కొంకణ్ రైల్వేసెక్టార్లో జరిగిన రైలు ప్రమాదంపై రైల్వే మంత్రి నితీష్కుమార్విచారణకు ఆదేశించారు. కార్వార్- ముంబాయి హాలిడేఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో 17 మరణించినవిషయం తెలిసిందే.
నితీష్కుమార్ ప్రమాదస్థలికి హుటాహుటిన బయలుదేరి వెళ్లారు.రైల్వే భద్రతా కమీషనర్ ఈ ప్రమాదంపై విచారణ జరుపుతారు. నితీష్కుమార్తో పాటురైల్వే బోర్డు చైర్మన్, ఇతర సభ్యులు ప్రమాదస్థలికి చేరుకున్నారు. మరణించిన 17 మందిలో ముగ్గురు పిల్లలు, నలుగురు మహిళలు ఉన్నారు. కొండచరియవిరిగి పడడం వల్ల ఈ ప్రమాదం సంభవించిందని భావిస్తున్నారు.
Story first published: Monday, June 23, 2003, 23:53 [IST]