వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పుష్కరాలకు భారీ బందోబస్తు
హైదరాబాద్ః గోదావరి ఏర్పాటుచేయాలని పోలీసు శాఖ నిర్ణయించింది. మూడున్నర కోట్లమంది ఈ పుష్కరాలకు హాజరవుతారని అంచనా. పుష్కరాల బందోబస్తుకుపదిమంది ఐపిఎస్ అధికారులను, పదివేలమంది పోలీసు సిబ్బందిని తరలించనున్నారు.
యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉండే రాజమండ్రివద్ద అధికంగా పోలీసు సిబ్బందిని తరలిస్తున్నారు. గోదావరి పుష్కరాలకు 140 కోట్లరూపాయలు వెచ్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Comments
Story first published: Thursday, June 26, 2003, 23:53 [IST]