వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా పర్యటనపై వివరించిన ప్రధాని

By Staff
|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి తన చైనా పర్యటన గురించి భద్రతా వ్యవహారాల కమిటీ(సిసిఎస్‌) ఇష్టాగోష్ఠి సమావేశంలో వివరించారు. ఈ సమావేశం ప్రధాని చైనా పర్యటనపై జరిగిందని విదేశీ వ్యవహారాల మంత్రి యశ్వంత్‌ సిన్హా సమావేశానంతరంవిలేకరులతో చెప్పారు.

ఇరాక్‌కు బలగాలను పంపే విషయం సమావేశంలో చర్చకు వచ్చిందా అని ప్రశ్నిస్తే లేదని సూచించే విధంగా మంత్రి తలఊపారు. ఉప ప్రధాని ఎల్‌.కె. అద్వానీ, రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌, ఆర్థిక మంత్రి జస్వంత్‌ సింగ్‌ ఈ సమావేశంలో పాల్గొన్నారు. జాతీయ భద్రతా సలహాదారు బ్రజేష్‌మిశ్రా, విదేశీ వ్యవహారాల కార్యదర్శి కన్వల్‌ సిబాల్‌ కూడా సమావేశంలో పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X