వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో మంగళవారం ఉదయం జరిగినఘోర రోడ్డు ప్రమాదంలో ఎనమండుగురు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. నెల్లూరు- కావలిల మధ్య గల గౌరవరం వద్ద ఈ ప్రమాదం సంభవించింది.

11 మందితో ప్రయాణిస్తున్న జీపు మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో వార్తాపత్రికలను తీసుకొన వస్తోన్న లారీ ఢీకొట్టింది. దీంతో జీపులోని ఎనిమిది మంది మరణించగా, ముగ్గురు గాయపడ్డారు.ఒకే కుటుంబంలోని నలుగురు ఈ ఘటనలో మరణించారు. తీవ్రంగా గాయపడ్డ డ్రైవర్‌ ఆదినారయణ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X