వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో మంగళవారం ఉదయం జరిగినఘోర రోడ్డు ప్రమాదంలో ఎనమండుగురు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. నెల్లూరు- కావలిల మధ్య గల గౌరవరం వద్ద ఈ ప్రమాదం సంభవించింది.
11 మందితో ప్రయాణిస్తున్న జీపు మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో వార్తాపత్రికలను తీసుకొన వస్తోన్న లారీ ఢీకొట్టింది. దీంతో జీపులోని ఎనిమిది మంది మరణించగా, ముగ్గురు గాయపడ్డారు.ఒకే కుటుంబంలోని నలుగురు ఈ ఘటనలో మరణించారు. తీవ్రంగా గాయపడ్డ డ్రైవర్ ఆదినారయణ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.
Comments
Story first published: Tuesday, July 1, 2003, 23:53 [IST]