వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతులకు చంద్రబాబు కొత్త పరిష్కారం

By Staff
|
Google Oneindia TeluguNews

ఖమ్మం: 19వ విడత జన్మభూమి కార్యక్రమంలో భాగం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల కోసం కొత్త పథకాన్ని ప్రకటించారు. ఈ పథకంపేరు పరిష్కారం. రైతుల కోసం ఒక హెల్ప్‌ లైన్‌ ను ఏర్పాటు చేసినట్లు ఆయన ప్రకటించారు. రైతులు ఈ హెల్ప్‌ లైన్‌ కు ఫోన్‌ చేసి తమ సమస్యలను తెలియచేస్తే అధికారులు వాటిని నోట్‌ చేసుకొని వెంటనే స్పందిస్తారు.

విత్తనాల పంపిణీతో పాటు, రైతులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఈ హెల్ప్‌ లైన్‌ ద్వారా పొందవచ్చు. ఇదే పరిష్కారం. విత్తనాల కోసం రైతులు ఎగబడకుండా అన్ని ప్రాంతాల్లో విత్తనాలను భారీ ఎత్తునఅందుబాటులో ఉంచామని ముఖ్యమంత్రి తెలిపారు. ఒకవేళ కొరత ఉన్న ప్రాంతాల్లో కొద్ది సమయం అనంతరం ప్రత్యామ్నాయ విత్తనాలను జారీచేస్తామన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X