వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నల్లగొండ జిల్లాలో ఇద్దరి దారుణహత్య
నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ఇద్దరు తెలుగుదేశం కార్యకర్తలు దారుణ హత్యకు గురయ్యారు.
నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం చెరుకుపల్లి గ్రామంలో ఈ దారుణ హత్యాకాండ జరిగింది.ప్రత్యర్థులే ఈ దారుణానికి పాల్పడ్డట్లు అనుమానిస్తున్నారు. కాంగ్రెస్ వారే హత్యాకాండకు పాల్పడ్డారని తెలుగుదేశం ఆరోపిస్తోంది.
Comments
Story first published: Tuesday, July 1, 2003, 23:53 [IST]