వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నల్లగొండ జిల్లాలో ఇద్దరి దారుణహత్య

By Staff
|
Google Oneindia TeluguNews

నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ఇద్దరు తెలుగుదేశం కార్యకర్తలు దారుణ హత్యకు గురయ్యారు.

నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం చెరుకుపల్లి గ్రామంలో ఈ దారుణ హత్యాకాండ జరిగింది.ప్రత్యర్థులే ఈ దారుణానికి పాల్పడ్డట్లు అనుమానిస్తున్నారు. కాంగ్రెస్‌ వారే హత్యాకాండకు పాల్పడ్డారని తెలుగుదేశం ఆరోపిస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X