వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రోడ్డు ప్రమాదం: 13 మంది దుర్మరణం
విజయనగరం: విజయనగరం జిల్లాలో బుధవారం తెల్లవారుజామున జరిగినఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది దుర్మరణం పాలయ్యారు.
విజయనగరం జిల్లా బోగాపురం సమీపంలోని గంశెట్టి వద్ద ఈ ప్రమాదం బుధవారం ఉదయం ఐదున్నర గంటల ప్రాంతంలో జరిగింది.నల్లగొండ నుంచి టెక్కలి వెళ్తున్న సిమెంటు లారీ బోల్తా పడి ఈ ప్రమాదం సంభవించింది. మృతుల్లో పది మంది పాయకరావుపేటకు చెందిన కూలీలు. లారీ డ్రైవర్ పోలీసులకు లొంగిపోయాడు.
Comments
Story first published: Wednesday, July 2, 2003, 23:53 [IST]