వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్డు ప్రమాదం: 13 మంది దుర్మరణం

By Staff
|
Google Oneindia TeluguNews

విజయనగరం: విజయనగరం జిల్లాలో బుధవారం తెల్లవారుజామున జరిగినఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది దుర్మరణం పాలయ్యారు.

విజయనగరం జిల్లా బోగాపురం సమీపంలోని గంశెట్టి వద్ద ఈ ప్రమాదం బుధవారం ఉదయం ఐదున్నర గంటల ప్రాంతంలో జరిగింది.నల్లగొండ నుంచి టెక్కలి వెళ్తున్న సిమెంటు లారీ బోల్తా పడి ఈ ప్రమాదం సంభవించింది. మృతుల్లో పది మంది పాయకరావుపేటకు చెందిన కూలీలు. లారీ డ్రైవర్‌ పోలీసులకు లొంగిపోయాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X