వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పుష్కరాలకై స్పెషల్‌ కాల్‌ సెంటర్లు

By Staff
|
Google Oneindia TeluguNews

ఏలూరు: గోదావరి పుష్కరాలను పురష్కరించుకొని ప్రత్యేకంగా కాల్‌సెంటర్లను ఏర్పాటు చేయాలని బీఎస్‌ ఎన్‌ ఎల్‌ఆలోచిస్తోంది. అన్ని టెలిఫోన్‌ ఎక్స్ఛేంజ్‌ లలో భక్తులు,సందర్శకుల సౌకర్యార్థం సమాచారన్ని అందించే ఈ కాల్‌సెంటర్ల ద్వారా వినియోగదారులను ఆకట్టుకోవాలనిబీఎస్‌ ఎన్‌ ఎల్‌ భావిస్తోంది.

ఈ మేరకుఉన్నతాధికార్లకు ఓ ప్రతిపాదన పంపినట్లుబీఎస్‌ ఎన్‌ ఎల్‌ పశ్చిమగోదావరి ఏరియా మేనేజర్‌ఎల్‌.అనంతరాం విలేకరులకు తెలిపారు. పుష్కరాలసందర్భంగా తాము ప్రజలకు సేవ చేయాలన్నదే దీనిఉద్దేశమని ఆయన అన్నారు. త్వరలోనే తమకేంద్ర కార్యాలయం దీనికి అనుమతి ఇస్తుందనిఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు,రాజమండ్రిలోని పుష్కరాల స్నానాల ఘట్టాల వద్ద ఇంకానిర్మాణపు పనులు కొనసాగుతూనే ఉన్నాయి. అభివృద్ధిపనులపై జాప్యంపై రాజమండ్రి పురపాలకసంఘంలో నిత్యం ఆందోళనలు జరుగుతున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X