వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాసరను విద్యాకేంద్రంగా తీర్చిదిద్దుతాం

By Staff
|
Google Oneindia TeluguNews

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లాలోని బాసర పుణ్యక్షేత్రాన్ని రాష్ట్రానికేవిద్యాకేంద్రంగా అభివృద్ది పరుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ ప్రాంతంలో ఐఐటీ ఏర్పాటుకు సైతం కేంద్రంపై తమ ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించిందన్నారు. ఆదివారం ఆయన బాసరలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇన్ఫోసిస్‌సెంటర్‌ ను ప్రారంభించారు.

ధ్యానమందిరం శంకుస్థాపన చేశారు. మొత్తం నాలుగు కోట్ల రూపాయల వ్యయం అయ్యే వివిధవిద్యా, ఆధ్యాత్మిక ప్రాజెక్ట్‌ ల శంకుస్థాపన చేశారు. బాసరనువిద్యా, అధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

రాష్ట్రం నుంచి ఏటా ఐఐటీలకు ఎంపికయ్యేవిద్యార్థులు సంఖ్య గణనీయంగా పెరుగుతోందని, ఈ దిశగా ప్రముఖవిద్యావేత్త చుక్కా రామయ్య చేస్తోన్న కృషిని ఆయన కొనియాడారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X