వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మహారాష్ట్రలోనూ 45 మంది మృతి
నాగపూర్: విషజ్వరాల తీవ్రత మహారాష్ట్రలోనూ తన దుష్ప్రభావం చూపుతోంది.విషజ్వరాలకు ఇప్పటి వరకు 45 మంది పిల్లలు మరణించినట్లు సమాచారం.
పశ్చిమ మహారాష్ట్రలో ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న నాగాపూర్ ప్రాంతంలో వ్యాధి ఎక్కువగా ఉన్నది. అంటువ్యాధుల నివారణ సంస్థ నిపుణులు నాగపూర్ వచ్చారు. మహారాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. వ్యాధి నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. 2 నుంచి 12 ఏళ్ల మధ్య వయసు గల పిల్లలకు ఎక్కువగా వ్యాధికిగురవుతున్నారు.
Story first published: Monday, July 14, 2003, 23:53 [IST]