వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహారాష్ట్రలోనూ 45 మంది మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

నాగపూర్‌: విషజ్వరాల తీవ్రత మహారాష్ట్రలోనూ తన దుష్ప్రభావం చూపుతోంది.విషజ్వరాలకు ఇప్పటి వరకు 45 మంది పిల్లలు మరణించినట్లు సమాచారం.

పశ్చిమ మహారాష్ట్రలో ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దుల్లో ఉన్న నాగాపూర్‌ ప్రాంతంలో వ్యాధి ఎక్కువగా ఉన్నది. అంటువ్యాధుల నివారణ సంస్థ నిపుణులు నాగపూర్‌ వచ్చారు. మహారాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. వ్యాధి నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. 2 నుంచి 12 ఏళ్ల మధ్య వయసు గల పిల్లలకు ఎక్కువగా వ్యాధికిగురవుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X