వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆరెస్సెస్ రజ్జూభయ్య కన్నుమూత
పూణ: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘమాజీ అధినేత రాజేంద్రసింగ్ ఇక లేరు.రజ్జూభయ్యగా పేరొందిన రాజేంద్రసింగ్ సోమవారం పూణలోని ఓఆశ్రమంలో కన్నుమూశారు. ఆయనకు 81 ఏళ్ళు.
కొంతకాలంగా వ్యాధితోబాధపడుతోన్న ఆయన పూణలోని ఓఆశ్రమంలో చికిత్స పొందుతున్నారు. ఆరెస్సెస్ నుబలోపేతం చేయడంలో ఆయన పాత్రఎనలేనిది. అయితే, ఆ సంస్థ అతివాద సంస్థగాపేరొందడానికి కారకులు ఆయనేనని విమర్శకలుపేర్కొంటారు.
Story first published: Monday, July 14, 2003, 23:53 [IST]