వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆరెస్సెస్‌ రజ్జూభయ్య కన్నుమూత

By Staff
|
Google Oneindia TeluguNews

పూణ: రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘమాజీ అధినేత రాజేంద్రసింగ్‌ ఇక లేరు.రజ్జూభయ్యగా పేరొందిన రాజేంద్రసింగ్‌ సోమవారం పూణలోని ఓఆశ్రమంలో కన్నుమూశారు. ఆయనకు 81 ఏళ్ళు.

కొంతకాలంగా వ్యాధితోబాధపడుతోన్న ఆయన పూణలోని ఓఆశ్రమంలో చికిత్స పొందుతున్నారు. ఆరెస్సెస్‌ నుబలోపేతం చేయడంలో ఆయన పాత్రఎనలేనిది. అయితే, ఆ సంస్థ అతివాద సంస్థగాపేరొందడానికి కారకులు ఆయనేనని విమర్శకలుపేర్కొంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X