వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వరద: కులులో 100 మంది మృతి?
సివ్లూ: కుండపోతగా కురుస్తోన్న వర్షాలకుహిమాచల్ ప్రదేశ్ కులూ జిల్లాలో దాదాపు100 మంది మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. బుధవారం ఉదయం కులూ జిల్లా గర్షా గ్రామంలోకి వరద ముంచెత్తింది. ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోన్న దాదాపు 14 మంది ఈ వరదలో కొట్టుకుపోయి ఉంటారని భావిస్తున్నారు.
ఈ ప్రాంతమంలోనికమ్యూనికేష్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది.అధికారులకు ఇక్కడికి వెళ్ళడం దాదాపు కష్టంగామారింది. మృతుల సంఖ్య ఖచ్చితంగా ఎంతఅనేది చెప్పలేకపోతున్నారు. ఎటూ చూసినాజలమయమే. కులూ జిల్లా డీసీపీ ఇతర అధికారయంత్రాంగం సహాయక చర్యల్లో చురుగ్గాపాల్గొంటున్నారు.
Comments
Story first published: Wednesday, July 16, 2003, 23:53 [IST]