వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఖమ్మం జిల్లాలో ఇద్దరు నక్సల్స్‌ హతం

By Staff
|
Google Oneindia TeluguNews

ఖమ్మం: ఖమ్మం జిల్లా ఇల్లందు అటవీ ప్రాంతంలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నక్సలైట్లు హతమయ్యారు.

పోలీసుల కథనం ప్రకారం- కూంబింగ్‌ ఆపరేషన్స్‌ చేపట్టిన పోలీసులకు నక్సల్స్‌ తారసపడ్డారు. పోలీసులను గమనించిన నక్సల్స్‌ కాల్పులు జరిపారు. ప్రతిగా పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు నక్సల్స్‌ మరణించారు. మరణించిన నక్సలైట్లు ప్రజాపంథా గ్రూప్‌నకు చెందినవారని భావిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X