వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఖమ్మం జిల్లాలో ఇద్దరు నక్సల్స్ హతం
ఖమ్మం: ఖమ్మం జిల్లా ఇల్లందు అటవీ ప్రాంతంలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు నక్సలైట్లు హతమయ్యారు.
పోలీసుల కథనం ప్రకారం- కూంబింగ్ ఆపరేషన్స్ చేపట్టిన పోలీసులకు నక్సల్స్ తారసపడ్డారు. పోలీసులను గమనించిన నక్సల్స్ కాల్పులు జరిపారు. ప్రతిగా పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు నక్సల్స్ మరణించారు. మరణించిన నక్సలైట్లు ప్రజాపంథా గ్రూప్నకు చెందినవారని భావిస్తున్నారు.
Comments
Story first published: Wednesday, July 16, 2003, 23:53 [IST]