వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
..కాదు, విమర్శలు అర్ధరహితం: బాబు
హైదరాబాద్: సర్పంచ్ లపై పెత్తనం చెలాయించేందుకు తాము నోడల్ వ్యవస్థను ఏర్పాటు చేశామని వస్తోన్న వార్తలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిప్పికొట్టారు.
సర్పంచ్ లు మరింత బాధ్యతాయుతంగా ప్రవర్తించేందుకే తాము ఈ చర్యలు తీసుకున్నామన్నారు. కాంగ్రెస్విమర్శలు అర్ధరహితమని బాబు అన్నారు. పంచాయితీరాజ్ గురించి ఏనాడూ పట్టించుకోని కాంగ్రెస్ స్థానిక నాయకులకు దాని గురించి మాట్లాడే అర్హత లేదని ముఖ్యమంత్రివిమర్శించారు.
Comments
Story first published: Thursday, July 17, 2003, 23:53 [IST]