వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అద్వానీపై అభియోగాల ఉపసంహరణ

By Staff
|
Google Oneindia TeluguNews

లక్నో: అయోధ్య కట్టడం కూల్చివేత కేసులో ఉప ప్రధాని ఎల్‌.కె. అద్వానీ, మానవ వనరుల అభివృద్ధి మంత్రి మురళీ మనోహర్‌ జోషీ, ఇతర బిజెపి నేతలపై నేరపూరిత కుట్ర అభియోగాలను కేంద్ర దర్యాప్తు బృందం(సిబిఐ) ఉపసంహరించుకుంది.

రాయబరేలీలోని సిబిఐ ప్రత్యేక కోర్టులో ఈ నేరారోపణలను ఉపసంహరించుకున్నట్లు నిందితుల తరఫు న్యాయవాది ఒకరు శనివారం చెప్పారు. ఎనమండుగురు నిందితులపై నేరారోపణలకు ఏ విధమైన ఆధారాలు దొరకనందున వారిపై అభియోగాలను ఉపసంహరించుకున్నట్లు నిందితుల తరఫు న్యాయవాదుల్లోఒకరైన మృదుల్‌ రాకేశ్‌ చెప్పారు. ఈ ఉపసంహరణ రాజకీయంగా దుమారం రేపే అవకాశాలున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X