వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నక్సల్స్‌ హతం

By Staff
|
Google Oneindia TeluguNews

నల్లగొండ: నల్లగొండ జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నక్సల్స్‌ మరణించారు.

నల్లగొండ జిల్లా మేళ్లచెర్వు, చిట్యాల ప్రాంతాల్లో శుక్రవారం పోలీసులు కూంబింగ్‌ జరుపుతుండగా నలుగురు నక్సల్స్‌ ఎదురు పడ్డారు. ఈ సమయంలో ఇరు పక్షాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఒక నక్సలైట్‌ మరణించాడు.మిగతా వారి కోసం పోలీసులు కూంబింగ్‌ జరుపుతుండగా మరోసారి ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో శనివారంనాడు మరో ఇద్దరు నక్సలైట్లు మరణించారు. మరణించిన నక్సలైట్లు నిషిద్ధపీపుల్స్‌వార్‌ బెల్లంకొండ దళసభ్యులని పోలీసులు చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X