వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటకలో ఐదుగురు ఆంధ్రుల మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: కర్ణాటక రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు హైదారాబాదీలు మరణించారు. ఈ ప్రమాదం కర్ణాటకలోని బసవకళ్యాణం శుక్రవారం జరిగింది.

హైదరాబాద్‌కు చెందినవారు కర్ణాటక రాష్ట్రంలోని ఒక శుభకార్యానికిహాజరై తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న టాటా సుమోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో టాటా సుమోలోని ఐదుగరు మరణించారు. మరో ఆరుగురు గాయపడ్డారు. గాయపడినవారిని హైదరాబాద్‌లోని ఒక ఆస్పత్రిలో చేర్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X