వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కర్ణాటకలో ఐదుగురు ఆంధ్రుల మృతి
హైదరాబాద్: కర్ణాటక రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు హైదారాబాదీలు మరణించారు. ఈ ప్రమాదం కర్ణాటకలోని బసవకళ్యాణం శుక్రవారం జరిగింది.
హైదరాబాద్కు చెందినవారు కర్ణాటక రాష్ట్రంలోని ఒక శుభకార్యానికిహాజరై తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న టాటా సుమోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో టాటా సుమోలోని ఐదుగరు మరణించారు. మరో ఆరుగురు గాయపడ్డారు. గాయపడినవారిని హైదరాబాద్లోని ఒక ఆస్పత్రిలో చేర్చారు.
Comments
Story first published: Friday, July 25, 2003, 23:53 [IST]