వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మందుపాతరకు 10 మంది పోలీసులు బలి

By Staff
|
Google Oneindia TeluguNews

భువనేశ్వర్‌: ఒరిస్సా రాష్ట్రంలో మందుపాతరపేల్చిన సంఘటనలో పది మంది పోలీసులు మరణించారు. మల్కాంగిరి జిల్లాలో నక్సల్స్‌ ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.

మల్కాంగిరి జిల్లాలో నక్సల్స్‌ ప్రాబల్యం ఎక్కువగా ఉంది. పోలీసులు కూంబింగ్‌ నిర్వహించి బెజాంగ్బాదా గ్రామం నుంచి తిరిగి వస్తుండగా నక్సలైట్లు మందుపాతరపేల్చారు. ఈ ఘోర సంఘటన కలిమెల పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది. మరణించినవారిలో ఇద్దరు సిఆర్‌పిఎఫ్‌జవాన్లు ఉన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X