వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కొత్త డిజిపిగా సుకుమార
హైదరాబాద్: రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి)గా ఎస్.ఆర్. సుకుమార నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి.
రాష్ట్ర కొత్త డిజిపిగా ఆయన గురువారం సాయంత్రం పదవీ బాధ్యతలుస్వీకరిస్తారు. ప్రస్తుత డిజిపి పేర్వారం రాములు స్థానంలో ఆయన నియామకం జరిగింది.పేర్వారం రాములు గురువారం రిటైర్ అవుతున్నారు. సుకుమార67వ బ్యాచ్కు చెందినవారు. ఆయన ఐదు జిల్లాలకు పోలీసు సూపరింటిండెంట్గా పని చేశారు. గుంటూరు, కరీంనగర్ రేంజ్లకు ఐజిగా పని చేశారు.
Comments
Story first published: Wednesday, July 30, 2003, 23:53 [IST]